మేడిపల్లి రైతుల పంట పొలాలకు నీళ్లు అందియాలని సింగరేణి SO2 జిఎం కు వినతిపత్రం అందజేసిన ఒకటో డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

మేడిపల్లి రైతుల పంట పొలాలకు నీళ్లు అందియాలని సింగరేణి SO2 జిఎం కు వినతిపత్రం అందజేసిన ఒకటో డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్ మేడిపల్లి గ్రామ రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి తెలపడంతో వారి చూచన మేరకు శనివారం రోజున రామగుండం సింగరేణి SO2 GM చంద్రశేఖర్ గారికి వినతి పత్రం అందజేసినట్లు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ మేడిపల్లి గ్రామం ప్రభావిత సింగరేణి అని గతంలో రైతులు పంటలు వేసుకోవడానికి సింగరేణి వారి ఆధ్వర్యంలో వేసిన నీళ్ల పైపులు తుప్పు పట్టి పైపులు విరిగిపోవడంతో పొలాలకు నీటి సరఫరా ఆగిపోయిందని పంట పొలాలకు నీళ్లు అందకపోవడంతో మేడిపల్లి రైతులు రెండు పంటలు నష్టపోయారని ఇప్పటికైన సింగరేణి ఆర్జీవన్ జిఎం గారు మరియు ఎస్,ఓటు జియం గార్లు స్పందించి వెంటనే మేడిపల్లి గ్రామ రైతులకు సాగునీరు అందించాలని పొలాలు పండించే విధంగా సహకరించాలని ఎస్ఓటు జిఎం చంద్రశేఖర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందని నేను ఇచ్చిన లెటర్ కు ఎస్ ఓటు జి ఎం గారు సానుకూలంగా స్పందించి తొందర్లోనే పైపులైను వేసే విధంగా చర్యలు తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగిందని మడిపెల్లి మల్లేష్ తెలిపారు మా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఎస్ ఓ టు జిఎం చంద్రశేఖర్ గారికి మేడిపల్లి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఒకటోవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ అన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...