పాలిసెట్లో 971 ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఘన సన్మానం
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
పాలిసెట్లో 971 ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఘన సన్మానం
గోదావరిఖని, సంజయ్ గాంధీనగర్లోని శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థి ముక్కెర సూర్య తేజ TG POLYCET-2026 పరీక్షలో MPC విభాగంలో రాష్ట్ర స్థాయిలో 971 ర్యాంక్ సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జోజి రెడ్డి సర్, డైరెక్టర్ అమిత్ సర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సర్ విద్యార్థిని అభినందించచారు. అలాగే సిబ్బంది సభ్యులు కిషోర్ సర్ మరియు సందీప్ సర్ విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు.
విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చైర్మన్ జోజి రెడ్డి సర్,
డైరెక్టర్ అమిత్ సర్ మరియు
ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సర్ విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
కామెంట్లు